అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు త్వరగా తీర్పు చెప్పకపోతే, ఆ కేసును తమ ప్రభుత్వానికి అప్పగించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు.
అయోధ్య వివాదాన్ని తమకు అప్పగిస్తే 24 గంటల్లో పరిష్కరిస్తామని ఆయన అన్నారు.
దీనిపై మీరేమంటారు?
#Ayodhya #YogiAdityanath #Hinduismnewsnetwork
Comments
Post a Comment